News
మోదీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
కాంగ్రెస్ నేత వీహెచ్ మోదీది రైతు వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. కార్పొరేట్లకు రూ.50వేల కోట్లు మాఫీ చేసి... రైతులను పట్టించుకోవడంలేదని ఆరోపించారు. రైతుల ఆత్మహత్యలను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ప్రాణహిత-చేవెళ్లకు జాతీయహోదా ఎందుకు అడగడంలేదని ఆయన ప్రశ్నించారు. నయీం కేసుపై మాట్లాడుతూ ఈ కేసు విచారణ సిట్తో సాధ్యం కాదని, నయీం కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్కు లేఖ రాసినట్లు తెలిపారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








